శంకరాచార్యులతో డిబేట్
కాలం వేరు కావచ్చు. ప్రాంతం మారిపోవచ్చు. ఎక్కడైనా, ఎప్పుడైనా మెదడుకు పదును పెట్టాలి. అప్పుడే ఆ సమాజం ముందుకెళుతుంది.
'నాకు తెలిసిందే వేదం. నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' - ఇది అహం. ఇది ప్రగతికి అవరోధం. 'మనకు తెలిసిన విషయం పదిమందికీ పంచాలి. నలుగురూ చర్చించాలి. చర్చల సానరాయి మీద పదును పెట్టాలి. అప్పుడది మేలిమి బంగారంలా నిలబడాలి' - ఇది ప్రతిభకు పట్టాభిషేకం. ఇప్పుడు విద్యాలయాల్లో డిబేట్ పోటీలు జరుగుతున్నాయి. నిర్ణాయక మండలి గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది. మరి అప్పుడో? కాశీ ధార్మిక, తాత్విక విషయాలకు కేంద్రం. హిందూధర్మానికి హృదయం. సనాతన సాంప్రదాయానికి సింహాసనం. ఇది భారతదేశ ఆక్స్ఫర్డ్.
కాశీ మేధస్సును ఎలా ఆకర్షించేది? ప్రతిభకు పట్టాభిషేకం ఎలా చేసేది? బోధన ద్వారా. అధ్యయనం ద్వారా. చర్చల ద్వారా. డిబేట్ల ద్వారా. దేశం నలుమూలల నుండి మేధావులు ఇక్కడకు వచ్చేవారు. కొందరు శాస్త్రాధ్యయనం కోసం వస్తే, మరికొందరు తమ శాస్త్రజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేవారు. కాశీలో ధార్మిక, తాత్విక డిబేట్లు ప్రాచీనమైనవి. వీటిలో ప్రముఖంగా ఈ క్రిందవాటిని చెప్పుకోవచ్చు....................
శంకరాచార్యులతో డిబేట్ కాలం వేరు కావచ్చు. ప్రాంతం మారిపోవచ్చు. ఎక్కడైనా, ఎప్పుడైనా మెదడుకు పదును పెట్టాలి. అప్పుడే ఆ సమాజం ముందుకెళుతుంది. 'నాకు తెలిసిందే వేదం. నేను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు' - ఇది అహం. ఇది ప్రగతికి అవరోధం. 'మనకు తెలిసిన విషయం పదిమందికీ పంచాలి. నలుగురూ చర్చించాలి. చర్చల సానరాయి మీద పదును పెట్టాలి. అప్పుడది మేలిమి బంగారంలా నిలబడాలి' - ఇది ప్రతిభకు పట్టాభిషేకం. ఇప్పుడు విద్యాలయాల్లో డిబేట్ పోటీలు జరుగుతున్నాయి. నిర్ణాయక మండలి గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది. మరి అప్పుడో? కాశీ ధార్మిక, తాత్విక విషయాలకు కేంద్రం. హిందూధర్మానికి హృదయం. సనాతన సాంప్రదాయానికి సింహాసనం. ఇది భారతదేశ ఆక్స్ఫర్డ్. కాశీ మేధస్సును ఎలా ఆకర్షించేది? ప్రతిభకు పట్టాభిషేకం ఎలా చేసేది? బోధన ద్వారా. అధ్యయనం ద్వారా. చర్చల ద్వారా. డిబేట్ల ద్వారా. దేశం నలుమూలల నుండి మేధావులు ఇక్కడకు వచ్చేవారు. కొందరు శాస్త్రాధ్యయనం కోసం వస్తే, మరికొందరు తమ శాస్త్రజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేవారు. కాశీలో ధార్మిక, తాత్విక డిబేట్లు ప్రాచీనమైనవి. వీటిలో ప్రముఖంగా ఈ క్రిందవాటిని చెప్పుకోవచ్చు....................© 2017,www.logili.com All Rights Reserved.